Sunday, May 5, 2024

Nara Lokesh: యువగళం-నవశకం బహిరంగ సభ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం-నవశకం పాదయాత్ర విజయోత్సవ సభ భోగాపురం మండలం పోలిపల్లి వద్ద గల భూమాతా లేఅవుట్‌లో ఇవాళ జరగనుంది.

ఈ సభకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహా టిడిపి కీలక నేతలు, అన్ని నియోజక వర్గాలకు చెందిన పార్టీ ఇన్‌ఛార్జులు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement