Friday, May 10, 2024

ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014 హుజుర్‌నగర్‌ ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘించారన్న అభియోగంపై కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణ నిమిత్తం సోమవారం హాజరు కావాలని సమన్లను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement