Tuesday, May 14, 2024

సర్వేపల్లిలో పర్యటన నా వ్యక్తిగతం : మాజీ మంత్రి అనిల్

సర్వేపల్లిలో తన పర్యటన వ్యక్తిగతమని ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రాజెక్టులు పూర్తికాలేదని మేకపాటి ఎందుకన్నారో తెలియదన్నారు. ప్రాజెక్టులకు రూ.5కోట్లు కేటాయించామన్నారు. పూటకో పార్టీ మారే వారిపై తాను మాట్లాడనని అన్నారు. నాకంటూ పార్టీ లైన్ ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement