Friday, May 17, 2024

తిరుప‌తి కోర్టుకు హాజ‌రైన ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఈరోజు తిరుప‌తి కోర్టుకు హాజ‌ర‌య్యారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై అస‌త్య ప్ర‌చారం కేసులో కోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏడాదిగా తిరుప‌తి కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ కేసు నిమిత్తం సుబ్ర‌మ‌ణ్య స్వామి తిరుప‌తి కోర్టుకు హాజ‌ర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement