Friday, May 3, 2024

సీఎంలు మానవీయకోణంలో ఆలోచించాలి: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్ – రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను నిలిపేయడం సరికాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ ముఖ్యమంత్రులు మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. తక్షణమే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్ కోరారు.

కేసీఆర్‌ తక్షణమే స్పందించాలి: నారాయణ

సరిహద్దులో ఆస్పత్రి అనుమతి పత్రం చూపించినా అంబులెన్స్‌లను పోలీసులు విడిచిపెట్టడం లేదని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఖాళీ అంబులెన్స్‌లను కూడా నిలిపేస్తున్నారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించాలని ఆయన కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement