Thursday, April 25, 2024

మైలవరం ఎమ్మెల్యే దాతృత్వం..

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జి కొండూరు గ్రామానికి చెందిన ఎఎన్ఎం చావల జ్వోతి కుటుంబ సభ్యులను సబ్ కలెక్టర్ సాయి సూర్య ప్రవీణ్ చంద్ తో కలసి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరామర్శించారు. విధి నిర్వహణలో భాగంగా జరిగిన ప్రమాదంలో తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరుపున ఇళ్ల స్థలంతో పాటు ఉచితంగా విద్యను అందించినున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిచనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు.. కేసీఆర్ ఫొటోతోనే టీఆర్ఎస్ నామినేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement