Sunday, May 5, 2024

Breaking: మంత్రి జోగి రమేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేట నుంచి నెల్లూరు ప్రయాణం చేస్తున్న రాష్ట్ర‌ మంత్రి జోగి రమేష్ కి తృటిలో ప్రమాదం తప్పింది. నేషనల్ హైవే 16 పెళ్లూరు వద్ద కాన్వాయ్ జాతీయ రహదారి వారు ఏర్పాటు చేసిన దారి మళ్లింపు బార్ గేట్స్ వ‌ద్ద‌ కాన్వాయ్ ముందు కారు బ్రేక్ వేయడంతో ఒకదానితో ఒకటి మూడు కార్లు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాయి. కాన్వాయ్ లో ఉన్న మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన వేరే వెహికల్స్ లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement