Thursday, April 25, 2024

ఏపీలో విద్యుత్‌ కోతలు ఉండవు: మంత్రి బాలినేని స్పష్టీకరణ

బొగ్గు కొరత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఏర్పడిందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉందని తెలిపారు. ఏపీలో విద్యుత్‌ కోతలు ఉండవన్న మంత్రి.. ఎంత ఖర్చయినా విద్యుత​ కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. విద్యుత్ సమస్య విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని విధాలా బ్రష్టు పట్టించాడని మండిపడ్డారు. సోలార్ పవర్‌ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: తూచ్.. రాజీనామా చేయట్లేదన్న సిద్దూ!

Advertisement

తాజా వార్తలు

Advertisement