Sunday, May 5, 2024

గూడురులో వ్యక్తి అనుమాస్పద మృతి

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్టేషన్ పరిధిలోని పాలిచెర్ల రాజుపాలెం బస్ షెల్టర్ సమీపంలో గుర్తు తెలియని మృత దేహం కలకలం రేపింది. వ్యక్తి మృతి చెంది ఉండడం చూసిన స్థానికులు గూడూరు రూరల్  పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వయసు సుమారు 55 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రాధమిక సమాచారం మేరకు మృతుడు చెన్నైకి చెందిన జాన్ అని గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement