Monday, May 6, 2024

మ‌హా పాద‌యాత్ర‌కు వ‌ణుకూరు రైతుల సంఘీభావం


న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని అమరావతి పరిరక్షణ ధ్యేయంగా రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని వణుకూరు గ్రామ మాజీ సర్పంచ్ కాసరనేని మురళీ ఆధ్వర్యంలో ఆ గ్రామ రైతులు ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రకు వెళ్లి సంఘీభావం తెలిపారు. వణుకూరు గ్రామ రైతుల సౌజన్యంతో అమరావతి పరిరక్షణ సమితి కి 1,33,620 రూపాయల నగదును విరాళంగా ఇచ్చినట్లు మాజీ సర్పంచ్ మురళి తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement