Sunday, April 28, 2024

Vizianagaram: ప్రేమజంట ఆత్మహత్య

ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తవలస మండలం నిమ్మలపాలెంలో రైలు కింద పడి ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట విశాఖ జిల్లా అనంతగిరి వాసులుగా గుర్తించారు. అయితే ఈ జంట ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement