Monday, April 29, 2024

తిరుమల న‌డ‌క‌దారిలో భ‌యం భ‌యం… మరోసారి చిరుత, ఎలుగుబంటి క‌ల‌క‌లం

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి. ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ చిరుత‌, ఎలుగు బంటి ఈ నెల 13, 29వ తేదిల‌లో ట్రాప్‌ కెమెరాకు చిరుత చిక్కినట్లు తితిదే తెలిపింది. ఈ నేపథ్యంలో నడకమార్గంలో వచ్చే భక్తులకు హెచ్చరిక చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా రావాలని సూచించింది

.

Advertisement

తాజా వార్తలు

Advertisement