Monday, April 29, 2024

Kurnool: పిడుగు ప‌డి ఇద్ద‌రు మ‌హిళ‌ల మృతి

పిడుగు ప‌డి ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతిచెందిన ఘ‌ట‌న ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆదోని మండ‌లం కుప్ప‌గ‌ల్ లో పిడుగు ప‌డింది. పొలంలో పిడుగుపాటుకు ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement