Sunday, April 28, 2024

AP : క‌ర్నూల్ లోక్ సభ వైసిపి అభ్యర్ధిగా ఐఎఎస్ ఇంతియాజ్‌ …

కర్నూలు పార్లమెంట్ వైసిపి అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు ఖరారైంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంతియాజ్ సొంతూరు కోడుమూరు. ఇంతియాజ్ ఇవాళ తన ఉద్యోగానికి రాజీనామా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సెర్ప్ సీఈఓగా, సీసీఎల్ ఏ సెక్రటరీ గా, మైనార్టీ వెల్ఫేర్ సీఈఓ గా ఇంతియాజ్ అహ్మద్ పని చేస్తున్నారు. ఆయన నేడు తన పదవికి రాజీనామా చేసి వైసీపీ లో చేరే అవకాశం ఉంది. కర్నూల్ పార్లమెంట్ వైసీపీ టికెట్ కేటాయింపులు రోజుకో మలుపు.. అయోమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement