కర్నూలు, ప్రభన్యూస్ : ప్రముఖ సినీ హీరో దగ్గుబాటి రానా నటించిన విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం కర్నూలు ఔట్ డోర్ స్టేడియం లో ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలి తుఫాన్ లేవడంతో స్టేజ్ పై ఉన్న ఎల్ ఈడి బల్బులు పడిపోయాయి. స్టేజ్ వెనుక ఉన్న వారికి తృటిలో ప్రమాదం తప్పింది. వర్షం కూడా పడ్డడంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/06/vetara-01-copy-1024x536.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/06/vetara-02-1024x536.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/06/virata-03-1024x536.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/06/virata-04-1024x536.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/06/virata-05-1024x536.jpg)
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.