Monday, April 29, 2024

వైరల్‌ అవుతున్న వీడియో..

హిందూపురం: మహాశివరాత్రి సందర్బంగా లేపాక్షి ఆలయంలో బాల‌య్య దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. తెల్ల‌వారుఝామునే ఆల‌యానికి చేరుకున్న బాల‌య్య ముందుగా నందీశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు.. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.. వేద పండితులు ఆశీర్వ‌చ‌నం తీసుకున్నారు…. ఈ సంద‌ర్భంగా బాల‌య్య మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకున్నాట్లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement