Thursday, May 2, 2024

Breaking: ఏసీబీ వలలో ఆత్మకూరు ఏఈ వేణుగోపాలరాజు

కర్నూలు జిల్లా ఆత్మకూరులో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఆత్మకూరు ఏఈ వేణుగోపాల రాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యవహారంలో రూ.50 వేలు లంచం తీసుకుంటున్న వేణుగోపాల రాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో కార్యాయంలో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement