Thursday, September 19, 2024

కక్షతోనే అవినీతి ఆరోపణలు.. ఎమ్మెల్యే కాటసాని

తనపై కక్ష్యతోనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పిన్నాపురంలో భూములపై తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రైతుల మేలుకోరే తనపై రూ.20కోట్ల అవినీతి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. టీడీపీ హయాంలోనే అడ్డగోలుగా భూ పంపిణీ జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement