Tuesday, May 14, 2024

చిన్నారులకు టోపీలు,మాస్కలు అందజేత

గంపలగూడెం, :మండలం లోని పెనుగోలను 99వ అంగనవాడి కేంద్రంలోని చిన్నారులకు ఎండాకాలం,కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని స్థానిక షిర్డీ సాయిబాబా సేవాసమితి వారి ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులకు టోపీలు,మాస్కలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో కార్యకర్త కె.లింగమ్మ,సహాయకురాలు డి.రామానుజమ్మ,సేవాసమితి సభ్యులు దాములూరి పద్మ,దోసపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement