Wednesday, May 15, 2024

Murder – గొంతు కోసి యువకుడు దారుణ హత్య

కడప జిల్లా : ప్రొద్దుటూరు మండలం కానా పల్లె ఎస్సీ కాలనీలో దారుణ హత్య జరిగింది. ఇంటి పై భాగంలో పడుకుని ఉన్న బాబు అనే వ్యక్తిని గొంతు కోసి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు . ఉదయం ఎంత సేపటికి కిందికి రాకపోవడంతో భార్య పైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భర్త కనిపించాడు. పక్కింటి పై భాగంలో నుంచి దుండగులు వచ్చి హత్య చేసినట్లు.l రక్తపు మరకలు కనిపించాయి. .సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement