Tuesday, May 21, 2024

సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు..

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఏపీ ఉద్యోగ జేఏసీ అన్నమయ్య జిల్లా చైర్మన్ నరసింహా కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాయచోటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణిని విడనాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement