Saturday, April 27, 2024

తిరుపతి ఘటనలో జర్నలిస్టు మృతి 

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సిల్క్ వ్యాపారి కుమారుడి నిశ్శబ్దానికి భాకరాపేట ఘాట్ లో బస్సు బోల్తా పడిన సంఘటనలో సీనియర్ పాత్రికేయుడు ఆదినారాయణ రెడ్డి మృతి చెందారు. సాక్షి, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈయన పని చేశారు. ఆదినారాయణ రెడ్డి మృతికి పలువురు జర్నలిస్టు సంతాపం తెలిపారు. ఇలా ఉండగా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారితో పాటు, మరణించిన వారికి పోస్టుమార్టం ఇతర సదుపాయాలు కల్పించేందుకు కోసం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, చైర్ పర్సన్ ఇతర నాయకులు తిరుపతికి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement