Saturday, July 27, 2024

Jana Sena – జూన్ మూడో తేదిన పార్టీ నేత‌ల‌తో ప‌వ‌న్ కల్యాణ్ భేటి

ఎపిలో జ‌రిగిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదిన జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో జూన్ మూడో తేదిన భేటి కానున్నారు.. ఆ రోజున ఆయ‌న మంగ‌ళ‌గిరి వెళ్ల‌నున్నారు.. కౌంటింగ్ ఏజెంట్లకు ఆయ‌న దిశ నిర్దేశం చేయ‌నున్నారు.. అలాగే కౌంటింగ్ రోజున మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలోనే ఉండి ఓటింగ్ స‌ర‌ళిని, ప‌లితాల‌ను ప‌రిశీలించ‌నున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement