Wednesday, May 1, 2024

8న నంద్యాల జిల్లాలో జగన్ బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 8వ తేదీన నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ బహిరంగ సభ ఏర్పాట్లను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎస్పీలు పరిశీలించారు. ఈనెల 8వతేదీన వసతి దీవెన ప్రారంభమవుతుందని నంద్యాల ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement