Saturday, April 20, 2024

ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం..

ఏపీలో గంజాయిపై పోలీస్‌ శాఖ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. గంజాయి నిర్మూలన కోసం ఎస్‌ఈబీతో కలిసి ఆపరేషన్‌ పరివర్తన్‌ను ఏపీ పోలీసులు చేపట్టారు. ఇప్పటివరకు 1.93 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. గంజాయి స్మగ్లింగ్‌ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ శాఖ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement