Friday, May 3, 2024

తిప్పారెడ్డి పల్లిలో 15 మంది చిన్నారుల‌కు అస్వస్థత

అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డి పల్లిలో 15 మంది చిన్నపిల్లలు అస్వస్థతకు గుర‌య్యారు. శుక్రవారం మధ్యాహ్నం తిప్పారెడ్డి పల్లిలోని ఎలిమెంటరీ స్కూల్లో భోజనం చేసిన తర్వాత పుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తల్లిదండ్రులకు సమాచారం అందడంతో హుటాహుటిన తాడిపత్రి ప్రభుత్వం హాస్పిటల్ కు తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించిన్నట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement