Friday, May 3, 2024

Breaking: ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గల ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.

రెండో అంతస్తులో నుంచి పొగలు కమ్ముకున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కొంత మంది రోగులకు బయటకు పరుగులు తీయగా, మరి కొంత మంది రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement