Thursday, April 25, 2024

అమరావతిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పర్యటన

రాజధాని అమరావతి గ్రామాలలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పర్యటిస్తున్నారు. వెంకటపాలెం గ్రామం వద్ద జీవీఎల్‌కు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. మందడంలోని టిడ్కో ఇళ్లను సందర్శించి జీవీఎల్.. అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. ఇళ్ల పట్టాల్లో ప్రధాని ఫొటో పెట్టలేదని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల దగ్గర ప్రధాని ఫ్లెక్సీలు పెట్టాలని బీజేపీ కార్యకర్తలకు జీవీఎల్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement