Monday, April 29, 2024

Breaking: పల్నాడులో ధ్వజస్తంభంపై పడిన పిడుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో అక్కడ పిడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని పల్నాడులో ధ్వజస్తంభంపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ధ్వజస్తంభం రెండుగా చీలింది. జిల్లాలోని వెల్దుర్తి రాచమల్లపాడు సాయిబాబా గుడిలో ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement