Monday, April 29, 2024

AP: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌…..డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఏపీ ప్ర‌భుత్వం

నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఏపీలో డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. టీచర్ పోస్టుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారందరికీ తీపి కబురు వినిపించింది జగన్ ప్రభుత్వం.

ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 6100 టీచర్ పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280ఎస్‌జీటీ పోస్టులు, 1264 టీజీటీ, 254 పీజీటీ, 42 ప్రినిసిపాల్ పోస్టులు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement