Saturday, May 18, 2024

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి – బాలిక మృతి

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక మృతి చెందింది. తిరుమలకు కాలినడకన వెళుతుండగా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది. బాలిక మృతి చెందిన బాలికను లక్షిత (6)గా గుర్తించారు..

.కాలినడకన వెళుతుండగా ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. అయితే అక్కడ ఉన్న వారు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఆ చిన్నారి చిరుత దాడిలో మృతి చెందింది .

కాగా ఆ బాలిక నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దినేష్ కుమార్, శశికళ దంపతుల కుమార్తె.. గత రాత్రి ఆ బాలిక తప్పి పోయింది. దీంతో కుటుంబీకులు వెదుకులాట లో బాలిక శవం కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement