Friday, May 3, 2024

అంబాజీపేటలో అమానుషం.. దళిత మహిళల పై అగ్ర వర్ణాల దాడి

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం అంబాజీపేటలో అమానుషం ఘటన జరిగింది. దళిత మహిళలపై అగ్ర వర్ణాలకు చెందిన కొందరు దాడి చేశారు. మాచవరంలో దళిత మహిళలపై అగ్రవర్ణాల వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భూ తగాదాలతో వివాదం ఏర్పడింది. దీంతో పొలంలోనే దళిత మహిళను కిందపడేసి అగ్రవర్ణాల వ్యక్తులు కొట్టారు. దీంతో అంబాజీపేట పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement