Wednesday, May 1, 2024

Breaking: ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి తండ్రి ఆత్మ‌హ‌త్య

త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న‌ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం వి.ఎల్‌ పురానికి చెందిన పక్కి సత్యకుమార్‌, తన కుమార్తెలు రిషిత(12), హద్వి (7)లను చెరువులో పడవేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వీరి ఆత్మహత్యకు గత కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement