Thursday, July 25, 2024

సత్య దేవుని భక్తులకు… ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా వితరణ..

తుని : పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు పండ్లు, పాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే వేలాది మంది భక్తులకు పండ్లు, పాలు పంపిణీ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణే బాధ్యతగా మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement