Friday, April 26, 2024

డ్రైవర్​ మర్డర్​ కేసు.. తూర్పుగోదావరి ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్​ పొడిగింపు

డ్రైవర్​ సుబ్రమణ్యం మర్డర్​ కేసులో జైలు రిమాండ్​లో ఉన్న తూర్పు గోదావరి ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు మరో 14 రోజులపాటు రిమాండ్​ని పొడిగించింది. ఈ కేసులో డ్రైవర్​ని తనే హతమార్చినట్టు అనంతబాబు అంగీకరించారు. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది.. పలు నాటకీయ సంఘటనల తర్వాత అనంతబాబు పోలీసుల ఎదుటకొచ్చి లొంగిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement