Wednesday, May 1, 2024

AP:ఢిల్లీకి.. కర్నూల్ కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ నిమిత్తం ఆమె ఢిల్లీకి వెళ్లారు.

2024లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రెండు రోజులపాటు ప్రత్యేకంగా ఢిల్లీలో శిక్షణ తరగతులు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఏడవ బ్యాచ్లో జిల్లా కలెక్టర్ ఆయా శిక్షణ తరగతుల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నివేదికతో కలెక్టర్ ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement