Thursday, May 16, 2024

మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం -రోడ్డు ప్ర‌మాదంలో దంప‌తుల మ‌ర‌ణం ..

తిరుపతి – వెదురుకుప్పం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి చెందారు… బైక్ పై వెళుతుండ‌గా ఎదురుగా వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సు ఢీకొంది.. దీంతో బైక్ పై ప్ర‌యాణిస్తున్న వారు స్పాట్ లోనే మృతి చెందారు.. మృతులు వెదురుకుప్పం మండలం బలిజ మొండివెంగనపల్లెకు చెందిన వారిగా గుర్తించారు… చాలా ఏళ్ల క్రితం తిరుపతిలో స్థిరపడ్డారు. మృతుడు పోటుగారి బాబు టీటీడీ ఉద్యోగి కాగా, భార్య హేమలత గృహిణి.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement