Monday, April 29, 2024

వీరంపల్లిలో నాటు తుపాకీ కలకలం – ఒకరి అరెస్ట్

మనుబోలు – అక్రమంగా నాటు తుపాకీ కల్గిన ఒకరిపై మనుబోలు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.పొదలకూరు మండలంలోని యం ఆర్ ఓ కాలనీకి చెందిన శూరా అంకయ్య నాటు తుపాకీ తో మండలం లోని వీరంపల్లి గ్రామంలో అనుమాస్పదంగా తిరుగుతున్నడనే సమాచారం మేరకు పొదలకూరు సి. ఐ రాంబాబు అక్కడకి చేరుకొని అంకయ్యను అదుపులోనికి తీసు కొని తుపాకిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లుగా ఆయన పేర్కొననారు. కేసు విచారణలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement