Monday, May 6, 2024

AP: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సీఎస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నూతన విద్యావిధానం అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించనున్నారు. అలాగే పాఠశాలల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలపై చర్చ జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement