Tuesday, April 30, 2024

CM JAGAN: గుంటూరు జిల్లాలో సిఎం పర్యటన

ఇవాళ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించానున్నారు. ఉదయం గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ కు చేరుకోని శాప్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

అనంతరం సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement