Thursday, April 25, 2024

Breaking: వకుళామాత ఆలయంలో చోరీ..

శ్రీవారి తల్లి అయిన శ్రీ వకుళామాత ఆలయంలో చోరీ జరిగింది. తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ సమీపంలోని వకుళామాత ఆలయంలో రాత్రి చోరీ చేసినట్లు బుధవారం ఉదయం గుర్తించారు. ఎం ఆర్ పల్లి పోలీసులు ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ భద్రత సిబ్బంది నిర్లక్ష్యంతో చోరీ జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement