Friday, May 3, 2024

ఏసీబీ వలలో చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..

మ‌ద‌న‌ప‌ల్లి – చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.. వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాసుబుక్ జారీ కోసం నగదు డిమాండ్ చేయ‌డంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు రైతు వెంకటరమణ..దీంతో రైతు నుంచి రూ..8,500 నగదు తీసుకుంటుండగా బుధవారం కార్యాలయంలో వీఆర్వో ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.. చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మల్లేనాథం గ్రామానికి చెందిన భూ పట్టా జారీ విష‌యంలో రాజ‌శేఖ‌ర్ లంచం డిమాండ్ చేసిన‌ట్లు ఎసిబి అధికారులు చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement