Saturday, May 11, 2024

విషాదం: బిల్డింగ్ పై నుంచి పడి చిన్నారి మృతి

కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం యనమలకుదురులో విషాదం చోటు చేసుకుంది. సాయినగర్ లో రెండో అంతస్తు నుండి పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతి చెందింది. అపార్ట్మెంట్ వరండాలోనే గ్రిల్స్ మధ్య నుండి జారి పడి ఆనందసాయి చనిపోయాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement