Sunday, April 28, 2024

AP: ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీతో పొత్తుల పై చర్చ..

ఇవాళ చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళానున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబుకి అమిత్ షా ఆహ్వానం పంపారు. ఈ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండుకు ఇప్పటికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతల సూచన.

Advertisement

తాజా వార్తలు

Advertisement