Monday, May 6, 2024

TDP: ఆరో తేది నుంచి చంద్ర‌బాబు ప్ర‌జాగ‌ళం యాత్ర‌…

అమ‌రావ‌తి – ఇప్పటికే రా కదలిరా, జండా సభ పేరుతో వివిధ కార్యక్రమాల్ని నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల‌ 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈనెల 4న రాప్తాడు సభతో రా కదలిరా సభలు ముగియనున్నాయి.

అనంతరం ‘ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణ‌యించారు. మార్చి 6వ తేది నుంచి వరుసగా ఐదు రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం చేపట్టనున్నారు. తొలి రోజున నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement