Sunday, April 28, 2024

Delhi: కరోనాపై కేంద్రం అలెర్ట్

కరోనాపై కేంద్రం అలెర్ట్ అయ్యింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్ – వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కోవిడ్ పరిస్థితిపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. కోవిడ్ కట్టడికి వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement