Monday, May 6, 2024

Eluru: ఉప ఎన్నికల పోలింగ్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

పెదపాడు, ప్రభ న్యూస్ : దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మ కుంట గ్రామంలో ఇవాళ పంచాయతీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటిలోనే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement