Sunday, April 28, 2024

AP: మండుతున్న ఎండలు… 36 మండలాల్లో వడగాల్పులు..

ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా నంధ్యాల లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 41.1, అనంతపురం, కడపల్లో 40.8, జంగమేశ్వరపురంలో 40.4, విజయవాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

18 మండలాల్లో వడగాల్పులు వీచాయి. సోమవారం 36 మండలాల్లో, మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు, వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement