Tuesday, October 22, 2024

Breaking News – కృత్తివెన్నులో ఘోర ప్రమాదం…ఆరుగురు దుర్మరణం

కృతివెన్ను మండలం లక్ష్మీపురం.. పెట్రోల్ బంక్ సమీపంలో లోసరి నుంచి వస్తున్నా బొలెరో వాహనం ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులను తరలిస్తుండగా మరొకరు దారి మధ్యలో మృతి చెందాడు. మృతుల్లో ఒకరు కంటైనర్ డ్రైవర్.. 5గురు మాత్సకారులు. ఈ ప్రమాదం ఈరోజు ఉదయం 5 గంటలకు జరిగింది.. మృతుల వివరాలు కాసేపట్లో తెలుస్తాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement