Thursday, May 9, 2024

Breaking : ఆటో మొబైల్స్ బిల్డింగ్ లో అగ్నిప్ర‌మాదం-రూ.15ల‌క్ష‌ల ఆస్తి న‌ష్టం

అనంతపురం ఓల్డ్ టౌన్ (ప్రభన్యూస్) పట్టణంలోని కృష్ణ టాకీస్ వెనుక భాగాన ఉన్న అమ్మ హాస్పిటల్ ఎదురుగా రాందేవ్ ఆటోమొబైల్స్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జ‌రిగింది. తెల్లవారుజామున 6 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో తేవడానికి ప్రయత్నిస్తున్నారు. రూ. 10 నుంచి రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ బిల్డింగ్ లో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఇంటీరియర్ ప్లాటినం .. ప్లాస్టిక్ డిజైనింగ్ ఐటమ్స్ ఉన్నట్టు తెలిపారు…మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement